BREAKING NEWS
లేటెస్ట్ న్యూస్
జిల్లా వార్తలు
ప్రధాన వార్తలు
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది: బీజేపీ యువమోర్చా నాయకుడు చొక్కాల చరణ్
నల్లగొండ: తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) జిల్లా నాయకుడు చొక్కాల చరణ్ ఆరోపించారు.మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు “రైతు...
ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని మోడల్గా తీర్చిదిద్దుతాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కనగల్ మండలం, ధర్వేశిపురం: కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ దేవాలయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ...


















