ePaper
Monday, July 20, 2026

టాప్ స్టోరీస్

లేటెస్ట్ న్యూస్

- Advertisement -spot_img

జిల్లా వార్తలు

ప్రధాన వార్తలు

అమెరికా విద్యార్థి వీసాలపై కొత్త నిబంధనలు.. అమలు నిలిపివేయాలని FIIDS విజ్ఞప్తి

0
విద్యార్థులు, ఎక్స్‌చేంజ్ విజిటర్ల వీసాలకు నాలుగేళ్ల గరిష్ఠ కాలపరిమితి విధించే ప్రతిపాదనను అమలు చేయొద్దని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (FIIDS) అమెరికా కాంగ్రెస్, USCISను కోరింది. ఈ నిర్ణయం విద్య, పరిశోధనపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు అమెరికా ఆవిష్కరణ వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

జిటిఏ కార్యశాలతో ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయుల్లో నూతన ఉత్సాహం

0
నల్గొండలో ఘనంగా ఉమ్మడి జిల్లా స్థాయి కార్యశాలచీకటి వెలుగు నల్లగొండ.నల్గొండ బోయవాడలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రభుత్వ యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
- Advertisement -spot_img

భక్తి సమాచారం

తెలంగాణలో జరిగే సద్దుల బతుకమ్మ పండుగ: సంప్రదాయం మరియు ప్రాముఖ్యత

బతుకమ్మ పండుగ అంటే ఏమిటి? బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్న ఒక ప్రత్యేక పండుగ, మహిళల సంస్కృతి మరియు ప్రకృతితో పాటు పూల పూజకు సంబంధించిన సంప్రదాయాన్ని ప్రదర్శిస్తుంది. ఈ...

తెలంగాణ

- Advertisement -spot_img

ఆంధ్ర ప్రదేశ్

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం

ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్పత్రిలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
2,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Reviews

అమెరికా విద్యార్థి వీసాలపై కొత్త నిబంధనలు.. అమలు నిలిపివేయాలని FIIDS విజ్ఞప్తి

విద్యార్థులు, ఎక్స్‌చేంజ్ విజిటర్ల వీసాలకు నాలుగేళ్ల గరిష్ఠ కాలపరిమితి విధించే ప్రతిపాదనను అమలు చేయొద్దని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (FIIDS) అమెరికా కాంగ్రెస్, USCISను కోరింది. ఈ నిర్ణయం విద్య, పరిశోధనపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు అమెరికా ఆవిష్కరణ వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

జాతీయం

బీర్‌పై రూ.40.. మద్యంపై రూ.90 అదనపు భారం!.. తమిళనాడులో పెరిగిన మద్యం ధరలు

తమిళనాడులో బీర్‌పై రూ.40, ఇతర మద్యం బ్రాండ్లపై రూ.90 వరకు ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

“ప్రెస్టీజ్ ప్రెషర్ కుకర్ తండ్రి” టీ. టీ. జాగన్నాథన్ ఇక లేరు

జీవిత విశేషాలుటీ. టీ. జాగన్నాథన్ గారు 1943లో తమిళనాడులో జన్మించారు.విద్యను అమెరికాలో పూర్తిచేసి, తిరిగి భారత్‌కు వచ్చి కుటుంబ వ్యాపారమైన TTK Groupలో చేరారు.ఆయన నాయకత్వంలో TTK Prestige ఒక చిన్న ప్రెషర్...

రైల్వే విప్లవం: భారతీయ రైళ్లు 100% బయో-టాయిలెట్ల లక్ష్యాన్ని చేరుకున్నాయి!

న్యూఢిల్లీ:భారతీయ రైల్వేలలో పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రయాణీకులను చేరవేసే అన్ని ప్రధాన రైలు కోచ్‌లలో జీరో-డిశ్చార్జ్ బయో-టాయిలెట్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభకు తెలిపారు. మానవ...
- Advertisement -spot_img

రీసెంట్

విద్యార్థులు, ఎక్స్‌చేంజ్ విజిటర్ల వీసాలకు నాలుగేళ్ల గరిష్ఠ కాలపరిమితి విధించే ప్రతిపాదనను అమలు చేయొద్దని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (FIIDS) అమెరికా కాంగ్రెస్, USCISను కోరింది. ఈ నిర్ణయం విద్య, పరిశోధనపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు అమెరికా ఆవిష్కరణ వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
- Advertisement -spot_img

స్పోర్ట్స్

హెల్త్ న్యూస్

- Advertisement -spot_img

ప్రపంచం

Most Popular

Recent Comments

error: Content is protected !!