సమాచార పౌర సంబంధాల శాఖ (IPR) ప్రత్యేక కమిషనర్గా జీ ముకుందా రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు.
ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న సిహెచ్ ప్రియాంకను బదిలీ చేయడంతో, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా ఉన్న ముకుందా రెడ్డిని ఈ పదవికి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదివారం ఆయన సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్తో పాటు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేపట్టారు.
ఈ నియామకం పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments