ePaper
Wednesday, July 22, 2026

_నల్లగొండ నగరపాలక సంస్థ కమిషనర్‌గా బి. వంశీకృష్ణ బాధ్యతలు స్వీకరణ.

చీకటి వెలుగు నల్లగొండ.

నేడు నల్లగొండ నగరపాలక సంస్థ కమిషనర్ గా బి. వంశీకృష్ణ బాధ్యతలను స్వీకరించారు, అనంతరం జిల్లా సమావేశానికి హాజరైన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ , ప్రభుత్వవిప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య లకు,నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో నగర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!