ePaper
Saturday, April 18, 2026

శబరిమల ఆలయం మూసివేత

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఎనిమిది రోజుల వార్షిక విశు ఉత్సవాల ముగింపుతో ఈరోజు రాత్రి 10 గంటలకు మూసివేయనున్నారు.

ఏప్రిల్ 10న తెరుచుకున్న ఈ ఆలయం విశు పండుగతో పాటు నెలవారీ పూజల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులతో కళకళలాడింది.

దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు.

ఆలయం మళ్లీ మే 14న ఐదు రోజుల నెలవారీ పూజల కోసం తిరిగి తెరుచుకోనుంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!