e-paper
Thursday, January 29, 2026

ధాన్యం కొనుగోలు కేంద్రంపై ఆకస్మిక దాడి | రైతుల సమస్యలపై అధికారులకు కఠిన హెచ్చరిక

నల్గొండ జిల్లా – నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకస్మికంగా తనిఖీ చేయడంతో కలకలం రేగింది.

తనిఖీ సందర్భంగా:

🔹 రైతులతో నేరుగా మాట్లాడి కొనుగోలు జరుగుతున్న తీరు వివరాలు తెలుసుకున్నారు

🔹 “రైతులు గంటల తరబడి వేచిచూస్తున్నారు, సరైన వేగం లేదు” అని రైతులు ఫిర్యాదు చేయడంతో

🔹 ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులకు కాల్ చేసి “తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి… ఆలస్యం సహించము” అని సూటిగా ఆదేశించారు

👉 రైతుల ధాన్యాన్ని త్వరగా సేకరించి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కఠినంగా హెచ్చరించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!