ఉత్తరాఖండ్, అక్టోబర్ 23, 2025:
చల్లని వాతావరణం ప్రారంభమైన నేపథ్యంలో, కేదార్నాథ్ ధామ్ ఆలయ ద్వారాలను ఈరోజు అధికారికంగా మూసివేశారు.
దేవస్థానంలో సాంప్రదాయ పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం, భక్తుల సమక్షంలో ద్వారాలు మూసివేయబడ్డాయి.
ప్రతి సంవత్సరం లాగా, శీతాకాలం కాలంలో దేవత విగ్రహాలను ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయంకు తరలించి పూజలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమం దేవస్థాన మండలి ఆధ్వర్యంలో భక్తి వాతావరణంలో నిర్వహించబడింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments