వరంగల్ ఉమ్మడి జిల్లా వంచనగిరి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకుడు కొండంపాక రాజగోపాల (నాగరాజు) అయ్యగారు ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర జరిగింది.
హనుమాన్ మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పరవశంతో ఊరేగింపులో పాల్గొన్నారు.
గ్రామంలోని పురవీధుల్లో భక్తులు మంగళహారతులతో శోభాయాత్రకు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో ఘనంగా జరిగింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments