బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో జగిత్యాలకు బయలుదేరనున్నారు.
జగిత్యాల కలెక్టరేట్ సమీపంలోని హెలిప్యాడ్లో దిగిన అనంతరం నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
తదుపరి సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి వెళ్లి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ సమావేశం, సభకు రాజకీయ ప్రాధాన్యత నెలకొంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments