నల్లగొండ మండలం రసూల్ పుర గ్రామ సర్పంచ్ గాకాంగ్రెస్ అభ్యర్థి గుండెబోయిన వెంకన్న యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక. గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్లుగా రొయ్య సైదులు జయమ్మ తీగల రమణ,గోలి సైదులు, బి సైదమ్మ భవిత కొన్ని లింగన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు కార్యకర్తలు నాయకులు సంబరాలు జరుపుకున్నారు

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments