Monday, October 27, 2025

నిధుల నిర్వహణపై నిఘా — హుండీలు, ఆస్తుల కార్యకలాపాలు డిజిటల్ దిశలో

తెలంగాణ ప్రభుత్వం ఆలయాల్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ-హుండీ సహా అన్ని సేవలకు మొబైల్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు, అంటే చేతిలో నగదు లేకపోయినా “మొబైల్ ఉంటే చాలు” అనే విధంగా భక్తులకు సౌకర్యం.  ఆలయాల నిబంధనలు, నిధుల నిర్వహణ, భక్తి సేవల పరిరక్షణలతో పాటు హుండీలు, ఆస్తుల నిర్వహణ వంటి అన్ని కార్యకలాపాలను డిజిటలైజ్ చేయాలన్న ఆదేశం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇచ్చారు.  మంత్రి సురేఖ ఒక సమీక్ష సమావేశంలో అధికారులను ఆ దేవాలయాల్లో వినియోగంలో లేని వాటిలో కూడా డిజిటలైజేషన్‌ చర్యలు చేపట్టాలని చెప్పి విధానం కొనసాగించమని సూచించారు.  


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!