నల్లగొండలోని లోయిస్ నగర్, దుప్పలపల్లి రోడ్ నెం. 3 వద్ద రహదారి సరైన విధంగా నిర్మించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిలో ఎత్తుపల్లాలు ఉండటం వల్ల వర్షం పడినప్పుడు నీరు నిలిచిపోుతోంది.
భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ మార్గం పూర్తిగా జలమయమై, ప్రజలు వెళ్లడం మరింత కష్టసాధ్యమవుతోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారుల స్పందన లేకపోవడం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది.
ప్రజలు వెంటనే అధికారులు ఈ రహదారిని పరిశీలించి, శాశ్వత పరిష్కారం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments