నల్గొండ జిల్లా కాంగ్రెస్ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప గారి ఇటీవల మృతిచెందిన సందర్భంగా, రాష్ట్ర రహదారులు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పణ
ఈ సందర్భంగా మంత్రి గారు దుబ్బ రూప గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పార్టీకి, ప్రజలకు తీరనిలోటు
దుబ్బ రూప గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజా సేవలో అహర్నిశలు కృషి చేశారని మంత్రి గుర్తుచేశారు.
ఆమె మృతి పార్టీకి, ప్రజలకు తీరనిలోటు అని పేర్కొన్నారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments