e-paper
Thursday, January 29, 2026

తిరుమలలో సూపర్ స్టార్ రజనీకాంత్ – కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం

తిరుమల, డిసెంబర్ 2025:

సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయన ప్రత్యేక దర్శనంలో పాల్గొన్నారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆలయ అధికారులు రజనీకాంత్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు.

రజనీకాంత్ దర్శన వార్తతో తిరుమలలో భక్తుల్లో ఉత్సాహం నెలకొనగా, ఆయనను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!