నల్గొండ జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక మహిళా పోలింగ్ సిబ్బంది పసిపాపను వెంట తీసుకుని విధులకు హాజరవడం అందరి ప్రశంసలను అందుకుంది.
తన వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి, విధి పట్ల నిజాయితీతో ఎన్నికల పనుల్లో పాల్గొనడం ఆమె సేవాభావాన్ని, బాధ్యతను చాటిచెప్పింది.
ఎన్నికల అధికారులు, స్థానిక ప్రజలు ఆమె ధైర్యాన్ని, నిబద్ధతను అభినందిస్తూ, ఎన్నికల సమయంలో ఆమె చూపిన సేవా స్పూర్తి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments