ePaper
Friday, March 6, 2026

నల్లగొండ నియోజకవర్గంలో ఈ రోజు ఎన్‌జీ కాలేజ్ గ్రౌండ్‌లో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కాంపల్లి వెంకట్, బత్తుల మల్లేష్, పున్నం రాంబాబు, కారింగు కుమారస్వామి, జానీ, సురేష్, వీర మహిళా రేఖ పాల్గొన్నారు.

అలాగే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనసైనికులు హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!