e-paper
Wednesday, January 28, 2026

డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస్ ముఖ్య అనుచరుడు కన్నారావు బి.ఆర్.ఎస్‌లో చేరిక

నల్లగొండ: డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస్ ముఖ్య అనుచరుడైన కన్నారావును మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు అధికారికంగా భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) లోకి ఆహ్వానించారు.

నల్లగొండలో నిర్వహించిన కార్యక్రమంలో కన్నారావుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ నేతలు మాట్లాడుతూ, పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!