పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశభక్తి, ఐక్యత, బాధ్యతతో కూడిన పౌరసత్వం ప్రాముఖ్యతను వివరించారు.

అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమాల ముగింపులో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments