26వ వార్డు డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా యువ నాయకుడు అవేజ్ షా సతీమణిని ప్రకటించారు.
ఈ మేరకు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పార్టీ అధిష్ఠానం నిర్ణయంతో స్థానిక నాయకత్వంలో కొత్త ఉత్సాహం నెలకొంది.
26వ వార్డులో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.
అభ్యర్థి ఎంపికతో టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉండగా, ప్రత్యర్థి పార్టీల్లో కలవరం మొదలైంది.
రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ నిర్ణయం వార్డులో ఎలాంటి ప్రభావం చూపనుందో అన్నదానిపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ఈ వార్డు నుంచి దాదాపు 20 మంది ఆశావాహులు పోటీకి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments