ఈనెల 3,4,5 తేదీలలో శంషాబాద్ లో జరిగిన ఏబీవీపీ తెలంగాణ 44వ రాష్ట్ర మహాసభలలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్(C) గా విధులు నిర్వహిస్తున్న డా. నవీన్ రావు గారిని రాష్ట్ర నూతన కమిటీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది.ఈ నూతన కమిటీని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రావుల కృష్ణ గారు ప్రకటించారు.
వారు మాట్లాడుతూ నా ఈ ఎన్నికకు సహకరించిన పెద్దలకు మరియు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే విద్యార్థులకు సేవ చేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యారంగా సమస్యలపై యూనివర్సిటీ విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తూ,జాతీయ భావాలు నింపి సన్మార్గంలో నడిపిస్తూ,ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు.
భవదీయ
సదా భరతమాత సేవలో….
ABVP – MGU శాఖ
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments