భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే 195వ జయంతి సందర్భంగా, ఆమె విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బీసీఐఎఫ్ జిల్లా ప్రధాన సమన్వయకర్త నేలపట్ల చంద్రశేఖర్ పాల్గొని, సావిత్రీబాయి ఫూలే మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం చేసిన సేవలను కొనియాడారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments