నల్గొండ జిల్లాలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న గౌరీదేవి విష్ణువర్ధనగిరికి ముఖ్యమంత్రి శౌర్య సేవా పథకం 2026 గాను వరించింది .
ఈ పతాకo రాష్ట్ర స్థాయిలో ప్రధమమైనది. 20 సంవత్సరాల తర్వాత ఈ పథకం నలగొండ జిల్లాకు రావడం పై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతరాష్ట్ర ముఠాలు చెడ్డి గ్యాంగ్, ధార్ గ్యాంగ్, పార్థి గ్యాంగ్, హర్యానా గ్యాంగ్, బీల్ గ్యాంగ్లను పట్టుకోవడం మరియు ఇతర వివిధ క్లిష్ట మైన కేసులను డిటెక్ట్ చేయటoలో ఈ గుర్తింపు లభించింది. ఈనెల జనవరి 26వ తేదీన సీఎం గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోనున్నారు.
విష్ణువర్ధనగిరిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ గారు ఇతర పోలీసు అధికారులు అభినందించారు.🪴💐🪴💐
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments