ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ మొజ్తబా ఖమేనీ దేశ సైన్యానికి కాల్పులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రాంతంలో తాత్కాలికంగా శాంతి నెలకొనే సంకేతాలుగా భావిస్తున్నారు.
అయితే ఈ కాల్పుల విరమణను యుద్ధం ముగిసిందని భావించవద్దని, అవసరమైతే తిరిగి బలంగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ పరిణామంతో పశ్చిమ ఆసియాలో పరిస్థితులు కొంత సద్దుమణిగినా, ఇంకా సున్నితంగానే కొనసాగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments