ఈ సందర్భంగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు రచించిన “హిస్సా-ఇజ్జత్-హుకుమత్” పుస్తకాన్ని డైరెక్టర్ గారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నల్లగొండ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ నేలపట్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు. విద్యా రంగంలో సామాజిక న్యాయం, ప్రతినిధిత్వం వంటి అంశాలపై ఈ పుస్తకం విశేషంగా దృష్టి సారించినట్లు తెలిపారు.
డైరెక్టర్ నవీన్ నికోలస్ పుస్తకాన్ని స్వీకరించి, రచయితకు అభినందనలు తెలియజేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments