e-paper
Friday, January 30, 2026

ఘనంగా ఉప్పల మైసమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం

పట్టణంలోని బీట్ మార్కెట్‌లో ఉన్న ఉప్పల మైసమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారి వార్షిక ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు మరియు కళ్యాణ ఉత్సవం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఒగ్గు కళాకారులు ఆకట్టుకునే ప్రదర్శన అందించారు. అనంతరం సుమారు 1000 మందికి అన్నదానం నిర్వహించారు.

ఈ వేడుకలో మిట్టపల్లి గోవర్ధన్, మిట్టపల్లి రామన్న, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సాయి సంతోష్, మణి చైతన్య, పవన్ దీపక్, మణి తేజ, మాజీ కౌన్సిలర్ యామ కవితా దయాకర్, బండారు వెంకటేశ్వర్లు, కాసం శేఖర్, కె. ఇడు కుల రామకృష్ణ, లలిత, పద్మావతి, నీలిమ, మేఘన, ధన్వి, యోగిత తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవం మొత్తం భక్తి శ్రద్ధల మధ్య, సాంప్రదాయ వైభవంతో సాగింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!